రైతుల పక్షాన ప్రశ్నిస్తా: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీ సమావేశాల్లో సంగారెడ్డి రైతుల పక్షాన పలు అంశాలపై ప్రశ్నిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. సింగూరు-మంజీర నీళ్లు సంగారెడ్డికి అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆనాటి నుంచి ఇప్…
‘టీడీపీ ఆఫీసులోనే అత్యాచారం దారుణం’
సాక్షి, కర్నూలు :  జిల్లాలోని అవుకు మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంపై వైఎసార్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిపై అమానవీయ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మాట…
సీఎం జగన్‌ను కలిసిన జస్టిస్‌ చలమేశ్వర్‌
సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సీఎం జగన్‌ సత్కరించారు. చలమేశ్వర్‌ వెంట అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ యార్లగడ్…
Image
తక్షణమే చెల్లించాలి: సంతోష్
*అధ్యాపకుల జీతాలు చెల్లించని  గణపతి ఇంజనీరింగ్ కళాశాల*     *తక్షణమే చెల్లించాలి: సంతోష్*  వరంగల్ జిల్లా లోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల అనుబంధ సంస్థ అయినటువంటి గణపతి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు జీతాలు దాదాపు 3 నుంచి 6 నెలలు ఇవ్వకపోవంతో వారు తీవ్ర మనస్తాపానికి గురై వారి ఉద్యోగలను కూడ వద…
ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి
ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతి అమరావతి : ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకున్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్‌పోర్టుకు అక్కడనుంచి నారాయణ స్వగ్రామానికి వెళ్లనున్న సీఎం ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లె చేరుకోను…
**వైద్య శాఖ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు..**
గుంటూరు జిల్లా : అవినీతి శాఖ వలలో పడ్డ జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త ప్రసన్న కుమార్.. ఫుడ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ  అధికారులు.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ట్రెజరీ లో చోటుచేసుకున్న  ఘటన.. వివరాలు సేకరిస్తున్నా ఏసీబీ అధికారులు..